Wednesday, February 23, 2011

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ 1.28,542 కోట్లు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ 1.28,542 కోట్లు

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూ. 1.28,542 కోట్లు కేటాయించింది.

బడ్జెట్‌ వివరాలు:
ప్రణాళిక వ్యయం : రూ 47,558 కోట్లు
ప్రణాళికేతర కేటాయింపులు : రూ. 80,984 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా : రూ. 3 వేల కోట్లు
ద్రవ్యలోటు అంచనా : రూ. 17,602 కోట్లు
సాగునీటి రంగానికి : రూ. 15 వేల కోట్లు
్ఠ్ఠజలయజ్ఞం : రూ. 15,010 కోట్లు
ఉన్నత విద్య : రూ. 3,337 కోట్లు
ఆరోగ్యం : రూ. 5,040 కోట్లు
రహదారులు, భవనాలు శాఖ : రూ. 4,108 కోట్లు
సాంఘిక సంక్షేమం : రూ. 2,352 కోట్లు
బీసీ సంక్షేమం : రూ. 2,104 కోట్లు
మైనార్టీ సంక్షేమం : రూ. 301 కోట్లు
రాయితీ బియ్యం : రూ. 2,500 కోట్లు
పరిశ్రమల శాఖ : రూ. 858 కోట్లు
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు శాఖ రూ. 51 కోట్లు
కార్మిక ఉపాధి : రూ. 489 కోట్లు
ప్రాథమిక విద్య : రూ. 14,025 కోట్లు
గృహ నిర్మాణం : రూ. 2,300 కోట్లు
మహిళా శిశుసంక్షేమ శాఖ : రూ. 1948 కోట్లు
గ్రామీణాభివృద్ధి : రూ. 3,341 కోట్లు
పట్టణాభివృద్ధి : రూ.5,080 కోట్లు
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ : రూ. 100 కోట్లు
నియోజకవర్గ అభివృద్ధి : రూ. 385 కోట్లు
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు రూ. 143 కోట్లు
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం : రూ. 400 కోట్లు (ప్రత్యేక నిధి)
ఇంధన శాఖ : రూ. 4,980 కోట్లు
కిలో 2 రూపాయల బియ్యానికి - రూ. 2,500 కోట్లు
పారి పరిశ్రమకు : రూ. 930 కోట్లు
ఆర్టీసీకి : రూ. 200 కోట్లు