
పదకొండో పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి ప్రాధాన్యం కొనసాగుతుందని మాటల్లో, చేతల్లో ఆర్థిక మంత్రి స్పష్టం చేసినందున సిమెంటు కంపెనీలకు భవిష్యత్తు ఆకర్షణీయంగానే ఉంటుందని ఆశించవచ్చు.
- ఎస్.ఆర్.బి. రమేష్చంద్ర, ఎండీ, భీమా సిమెంట్స్
పదకొండో పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి ప్రాధాన్యం కొనసాగుతుందని మాటల్లో, చేతల్లో ఆర్థిక మంత్రి స్పష్టం చేసినందున సిమెంటు కంపెనీలకు భవిష్యత్తు ఆకర్షణీయంగానే ఉంటుందని ఆశించవచ్చు.