ఏప్రిల్ 1.. ప్రతీ ఏడాదీ వచ్చేదే. ఈ సారి మాత్రం దీనికి మూడు ప్రత్యేకతలున్నాయి. ఒకటి కొత్త కాలుష్య ప్రమాణాల రాక. మరొకటి రోజు వారీ వడ్డీ లెక్కింపు. మూడోది మదిదోచిన ఆరు మోడళ్ల విక్రయాలు నిలిచి పోవడం. మొదటి దాని వల్ల వాహనాలకు మేలు జరుగుతూ ఉండగా. . ప్రజలకు కాలుష్య ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. రెండో దాని వల్ల బ్యాంకు ఖాతాదారులకు అదనపు ప్రయోజనం కలగనుంది. మూడోది చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోతూ మారుతీ 800 సహా కొన్ని కంపెనీల మోడళ్లు కొందామన్నా కనిపించవిక.
బీఎస్ IVతో పాటే ధరాభారమూ

![]() |
మరో 5 మోడళ్లు సైతం ![]() ఈ ఒక్క మోడలే కాదు.. ఇంకా ఫోర్డ్ ఐకాన్(1.3 పెట్రోల్), ఫియట్ పాలియో, స్కోడా ఫాబియా(1.2 పెట్రోల్), ఆక్టివా(1.9 టీడీఐ ఇంజిన్), జీఎంకు చెందిన షేవర్లే టవేరా(2.5 డీఐ)ల విక్రయాలు ఇక ఉండవ్. ఇవన్నీ కూడా మొత్తం దేశ వ్యాప్తంగా జరిగే కార్ల విక్రయాల్లో 40-50 శాతం వీటిదే భాగం కావడం గమనార్హం. |