Thursday, March 25, 2010

విపణిలోకి శామ్‌సంగ్‌ మెట్రో 3జీ

కంపెనీ : శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌
విడుదల : మెట్రో 3జీ(మొబైల్‌ ఫోన్‌) ధర : రూ.8,250
ఎప్పుడు,ఎక్కడ: బుధవారం, న్యూఢిల్లీలో
ఎవరు: సంస్థ డైరెక్టర్‌(ఐటీ అండ్‌ టెలికాం) రంజిత్‌ యాదవ్‌ విడుదల చేశారు.
విశిష్ఠతలు: ఇది మెట్రో సిరీస్‌లో 9 ప్రాంతీయ భాషలతో సేలందించనున్న తొలి ఫోన్‌. త్రీజీ కనెక్టివిటీతో పాటు ఎస్‌ఎన్‌ఎస్‌, ఐఎమ్‌ ఫీచర్స్‌కు యాక్సెస్‌, మల్టీమీడియా ఫీచర్స్‌ అందిస్తోంది. అన్ని రకాల మల్టీమీడియా కంటెంట్‌లను భద్రపర్చుకునేందుకు 105 ఎమ్‌బీ ఇంటర్నల్‌ మెమొరీ, 16జీబీ సామర్థ్యం కల మైక్రోఎస్‌డీలు ఉన్నాయి.